పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికా రంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షురాలి హోదాలో జిల్లాల పర్యటన కార్య క్రమం చేపట్టారు. దీనిలో భాగంగా షర్మిల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురంలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించనున్నారు. అనంతరం పొందూరు ఖాదీ కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులతో సమావేశం కానున్నారు.
పీసీసీ పగ్గాలు చేపట్టగానే దూకుడు పెంచిన వైఎస్ షర్మిల
0
284
Previous article
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


