పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికా రంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షురాలి హోదాలో జిల్లాల పర్యటన కార్య క్రమం చేపట్టారు. దీనిలో భాగంగా షర్మిల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురంలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించనున్నారు. అనంతరం పొందూరు ఖాదీ కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులతో సమావేశం కానున్నారు.
పీసీసీ పగ్గాలు చేపట్టగానే దూకుడు పెంచిన వైఎస్ షర్మిల
0
283
Previous article
Next article
Latest Articles
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం.!
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్పై అధిష్టానం సీరియస్గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్లో అంతర్గత...
- Advertisement -
- Advertisement -


