27.7 C
Hyderabad
Saturday, April 26, 2025
spot_img

తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు

Half day schools |తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహినఃనున్నట్లు రాష్ట్ర విద్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే స్కూల్స్ నడపనున్నారు. ఉదయం 8 గంటల నుండి 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. 12.30 కి మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

Read Also: నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ప్రేమకథల్లో కొత్త కథగా ‘మన ఇద్దరి ప్రేమ కథ’

ఈ శుక్రవారం అర డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఇక్బాల్ దర్శకత్వం వహించిన 'మన ఇద్దరి ప్రేమ కథ'. తనే హీరోగా నటించి, దర్శకత్వం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్