18.7 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు

Half day schools |తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహినఃనున్నట్లు రాష్ట్ర విద్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే స్కూల్స్ నడపనున్నారు. ఉదయం 8 గంటల నుండి 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. 12.30 కి మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

Read Also: నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్