13.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

విజయవాడకు సూపర్ స్టార్ రజినీకాంత్.. స్వాగతం పలికిన బాలకృష్ణ

Superstar Rajinikanth | ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీకాంత్ విచ్చేశారు. విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభ జరగనుంది. ఈ సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్