38.4 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

దాడి చేసిన వాళ్ల లెక్కలు సరి చేస్తామంటూ పవన్ వార్నింగ్

ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4గంటలకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. గాలివీడు MPDOపై దాడి సహా.. ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల వ్యవహారంపై చర్చించనున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులతో ఆయన మాట్లాడనున్నారు. గాలివీడులో దాడికి గురైన MPDO జవహర్‌బాబును ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. దాడి చేసిన వాళ్ల లెక్కలు సరి చేస్తామంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.

Latest Articles

ముక్కురాజ్ మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్ నారాయణమూర్తి

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్