31.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

కార్మికశాఖ భవన్‌లో ఆర్టీసీ సమ్మె పై చర్చ

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని … రెండు పీఆర్సీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ తరుణంలో కార్మికశాఖ భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతున్నారు. ఇదివరకే సమ్మెకు దిగుతామని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ గత నెల 27న బస్‌భవన్‌లో ఆపరేషన్స్‌ ఈడీకి సమ్మె నోటీసును అందజేసింది. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును అందజేయడంతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.

Latest Articles

బర్డ్‌ ఫ్లూ.. చికెన్ తినాలా.. వద్దా?

బర్డ్‌ ఫ్లూ.. ఇప్పుడు ఈ పేరు మాంసాహారప్రియులను కలవరపెడుతోంది. చికెన్‌ లేనిదే ముద్ద దిగని వారు ఇప్పుడు తినాలా వద్దా.. అని తెగ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కోళ్లఫారాల్లో బర్డ్‌ ఫ్లూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్