30.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

బీఆర్ఎస్‌, బీజేపీలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదు – మంత్రి పొన్నం

బీఆర్ఎస్‌, బీజేపీలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమన్నారు. మొన్నటి సర్వేలో పాల్గొనని వారు కేసీఆర్, కేటీఆర్‌, హరీష్‌రావుకు ఫామ్‌లు పంపుతున్నామన్నారు. తాము ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కులగణన సర్వే చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేలా కృషి చేస్తుందన్నారు. మేధావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్