33.5 C
Hyderabad
Saturday, April 19, 2025
spot_img

బీఆర్ఎస్‌, బీజేపీలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదు – మంత్రి పొన్నం

బీఆర్ఎస్‌, బీజేపీలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమన్నారు. మొన్నటి సర్వేలో పాల్గొనని వారు కేసీఆర్, కేటీఆర్‌, హరీష్‌రావుకు ఫామ్‌లు పంపుతున్నామన్నారు. తాము ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కులగణన సర్వే చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేలా కృషి చేస్తుందన్నారు. మేధావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Latest Articles

ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలపై పోరాటమే ‘డియర్ ఉమ’

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్