34.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సీఎం జగన్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అలాగే టీచర్స్, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. టీచర్ల బదలీలకు పారదర్శకమైన విధానం తీసుకువస్తామని.. కాంట్రాక్డ్ ఉద్యోగులనూ రెగ్యూలర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 10వేల ఖాళీలను గుర్తించినట్లు బొత్స వెల్లడించారు. ఒంటిపూట బడుల వల్ల తాత్కాలికంగా రాగి జావా స్థానంలో చిక్కీలు అందిస్తున్నామని చెప్పారు.

Latest Articles

కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు బాధ లేవు – హరీశ్‌రావు

నల్గొండ జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌ను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సందర్శించారు. మార్కెట్లో కొనుగోళ్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు బాధలేమి లేవన్నారు. ఇప్పుడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్