వెనెజువెలా జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందారు. 4300 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కకుపోయారు. ఇంకా 40వేల మంది జాడ తెలియరాలేదు. ఒక్క లా గువేరాలోనే వంద భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. సహాయం చేయడానికి అనేక దేశాలు ముందుకొచ్చాయి. మరోవైపు కీలక సమాచారాన్ని చేరవేసేందుకు ఎక్స్పై నిషేధం విధించింది వెనెజువెలా ప్రభుత్వం.
విషాదాన్ని మిగిల్చిన వెనెజులా జంట భూకంపాలు…235 మంది మృతి
0
9
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


