ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని … రెండు పీఆర్సీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ తరుణంలో కార్మికశాఖ భవన్లో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతున్నారు. ఇదివరకే సమ్మెకు దిగుతామని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ గత నెల 27న బస్భవన్లో ఆపరేషన్స్ ఈడీకి సమ్మె నోటీసును అందజేసింది. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును అందజేయడంతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
కార్మికశాఖ భవన్లో ఆర్టీసీ సమ్మె పై చర్చ
0
145
Latest Articles
కేంద్రమంత్రులను కలిసి నిధులు ఆపివేయించానని అనడం సరికాదు- కిషన్ రెడ్డి
మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదని, అభివృద్ధికి తాను సహకరించానని చెప్పారు. మెట్రో...
- Advertisement -
- Advertisement -


