యధార్థ సంఘటనలతో కూడిన పేరొందిన నవల ‘రతినిర్వేదం’ 1978లో సినిమాగా తెరకెక్కి విజయవంతమైంది. అదే టైటిల్తో 2011లోనూ తెరకెక్కించారు దర్శకుడు టి.కె.రాజీవ్ కుమార్. శ్వేతా మీనన్ కీలక పాత్ర పోషించారు. శ్రీజిత్ విజయ్ కీలక పాత్రధారుడు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 11న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్. శ్వేతా మీనన్, శ్రీజిత్ విజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచయిత పి.పద్మరాజన్, సంగీతం: ఎం.జయచంద్రన్; సినిమాటోగ్రఫీ, మనోజ్ పిళ్లై, దర్శకుడు టి.కె రాజీవ్కుమార్.
ఈ నెల 11న ‘రతినిర్వేదం’ రీరిలీజ్
0
364
- Tags
- Rathi Nirvedam
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


