30.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ: అచ్చెన్న

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్ర వారంలో ఏర్పాటు చేసిన ‘మహానాడు’ సభలో ప్రసంగించారు. అచ్చెన్న మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టాకే తెలుగువారికి గౌరవం పెరిగిందన్నారు. బలహీనవర్గాలను రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి.. ఎన్టీఆర్‌ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 60 స్థానాలు ఖాయమన్నారు. దోపిడీదారుడి చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతోందని తన భావోద్వేగాన్ని వెల్లడించారు. సీఎం జగన్‌పై 5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. సహజ సంపదను దోచుకుని రూ.కోట్లు సంపాదించారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో బాధితులను.. మేం వచ్చాక ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్