స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నంది అవార్డుల వివాదంపై స్పందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపలేదని అన్నారు. పురస్కారాలు ఇవ్వాలని ఇప్పటివరకు ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. అయినా ఎవరు పడితే వాళ్లు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ఏడాది నంది అవార్డులు ఇస్తామని మంత్రి ప్రకటించారు.
నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని
0
475
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


