కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ కాగానే, దేశానికి మంచి జరుగుతుందని అందరూ భావించారని అన్నారు. కానీ, ట్రంప్ మాత్రం ఆ దేశంలో ఉన్న భారతీయుల కాళ్లకు, చేతులకు బేడీలు వేసి టెర్రరిస్ట్ల కన్నా దారుణంగా దేశానికి తీసుకొచ్చారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం పై షబ్బీర్ అలీ ఆగ్రహం
0
231
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


