31.1 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

ఎన్నికల సిత్రాలు.. దోశెలు వేసిన ప్రియాంక గాంధీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ మైసూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న మైలారి అగ్రహార రెస్టారెంట్‌​కు వెళ్లారు. అనంతరం కిచెన్ లోకి వెళ్లి స్వయంగా పిండిని కలిపి దోశెలు వేశారు. అనంతరం రెస్టారెంట్ లో ఉన్న చిన్నారులతో సరదాగా గడిపారు.

ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేసుకున్న ప్రియాంక గాంధీ.. లెజెండరీ మైలారి రెస్టారెంట్ యజమానులతో కలిసి దోసెలు వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియాంక వెంట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ రణ్ దీప్ నూర్జేవాలా ఉన్నారు. కాగా మే 10న జరగనున్న ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్