34.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల ఫోన్‌

    ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫోన్‌ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహ రించాలని బుచ్చయ్య చౌదరిని కోరారు పయ్యావుల కేశవ్‌. ఈనెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు బుచ్చయ్యచౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయిం చనున్నారు గవర్నర్‌. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. తొలుత ఈనెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

Latest Articles

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా వారసత్వ పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వ పోరు మళ్లీ ఊపందుకుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటే ఉత్తరాంధ్రలోనూ సీనియర్ నేతల వారసులు చట్టసభల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో తీవ్రమైన పోటీ వల్ల టికెట్లు దక్కించుకోలేక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్