30.1 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

కడప జిల్లాలో కొనసాగుతున్న జగన్‌ పర్యటన

కడప జిల్లాలో నేడు రెండవ రోజు మాజీ సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ప్రజాదర్బార్‌లో భాగంగా నేడు పులివెందుల నియోజకవర్గ వాసులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. టూర్‌లో భాగంగా నిన్న ఇడుపులపాయలో పర్యటించారు జగన్‌. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించిన అనంతరం పలువురు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి భరోసా కల్పించాలని.. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఐక్యంగా పోరాడాలని ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్