19.2 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

బీఆర్ఎస్‌ మహాధర్నాకు హైకోర్టు అనుమతి

బీఆర్ఎస్‌ మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్‌ MRO కార్యాలయం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లగచర్లలో పోలీసులు తీరును తప్పుపడుతూ.. నిరసనగా ఎమ్మార్వో కార్యాలయం ముందు నిర్వహించ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ నాయకుడు వై మురళీధర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్నాకు అనుమతి ఇచ్చారు.

Latest Articles

విశాఖ ఉక్కు పరిశ్రమపై భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ ప్రకటిస్తే కొందరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్