36.2 C
Hyderabad
Friday, May 9, 2025
spot_img

టీడీపీ సంబరాలు.. కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్లా టీడీపీ గెలిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించారు. ఈ సందర్భంగా నేతలు పార్టీ అధినేతకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్