20.7 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

టీడీపీ సంబరాలు.. కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్లా టీడీపీ గెలిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించారు. ఈ సందర్భంగా నేతలు పార్టీ అధినేతకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్