27.2 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ – మంత్రి పొన్నం

బీజేపీ, బీఆర్ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీకి ఏటీఎంలా బీఆర్‌ఎస్‌ పనిచేసిందన్నారు. మిగులు బడ్జెట్‌తో తెలంగాణను అప్పగిస్తే అప్పుల కుప్పగా బీఆర్‌ఎస్‌ చేసిందని పొన్నం విమర్శించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అవరోధాలు దాటి అభివృద్ధిలో సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మంత్రి పొన్నం రామగుండంలో కాంగ్రెస్ శ్రేణులను కలుసుకున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో అల్పాహారం చేశారు పొననం. ఈనెల 19న వరంగల్‌లో ప్రజాపాలన విజయోత్సవంలో ఇందిర మహిళా చైతన్య సదస్సు సక్సెస్‌ చేయాలని ఆయన కోరారు.

Latest Articles

హనుమకొండలో పట్టపగలే ఆటో డ్రైవర్‌ దారుణ హత్య

హనుమకొండలో దారుణం జరిగింది. ఒక ఆటో డ్రైవర్‌ని మరో ఆటో డ్రైవర్‌ దారుణంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి పరారయ్యడు. చనిపోయిన వ్యక్తిని మడికొండకు చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించారు. ఇద్దరు ఆటోడ్రైవర్లు కత్తులతో దాడి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్