30.7 C
Hyderabad
Friday, June 9, 2023

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆపదమొక్కుల వాడి దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,818 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 5

Read Also: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్