34.2 C
Hyderabad
Monday, May 29, 2023

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్!

AP News |గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం మరో తీపి కబురు అందించనుంది. నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ సీఎం జగన్‌ నూతన చట్టం తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు విజయసాయిరెడ్డి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశల్లోనే బిల్లు పెట్టాలనుకోవడం గొప్ప నిర్ణయం అని ట్విట్టర్ లో తెలిపారు. ఏపీలో గ్రామ స్వరాజ్యానికి శాశ్వత ముద్ర పడనుందని… 1.35 లక్షల మంది ఉద్యోగులకు రక్ష ఉండనున్నట్లు విజయ సాయిరెడ్డి తెలిపారు.

Read Also: నేడు ఉదయం 11 గంటలకు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కర్ణాటకలో మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రభుత్వం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖతో పాటు కేబినెట్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్