27.8 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు

స్వతంత్ర, వెబ్ డెస్క్: డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రెండు బ్యూరోలను ప్రారంభించనుంది. ఒకవైపు డ్రగ్స్ కంట్రోల్ కోసం నార్కోటిక్ బ్యూరో పని చేయనుంది. ఈ బ్యూరోని సమర్థవంతంగా నిర్వహించడానికి నార్కోటిక్ బ్యూరో చీఫ్‌గా సీవీ ఆనంద్ ని నియమించింది. మరోవైపు, పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వింగ్ ని ఏర్పాటు చేసింది. ఈ వింగ్ సైబర్ సెక్యూరిటీ వింగ్‌ గా ఉండి.. సైబర్ ఎటాక్ లను అరికట్టేందుకు దోహదపడుతుంది. ఈ బ్యూరో చీఫ్‌గా  చీఫ్ స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్