20.2 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

పులివెందులకు చేరుకున్న వైయస్ అవినాష్ రెడ్డి

స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ నుంచి కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు వైయస్ అవినాష్ రెడ్డి. పులివెందుల సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో అవినాష్ రెడ్డి పాల్గొని.. ప్రజల నుండి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్