స్వతంత్ర, వెబ్ డెస్క్: హరిద్వార్ నుంచి మెడల్స్ నిమర్జనం చేయకుండానే రెజ్లర్లు వెనుతిరిగారు. నిమర్జనాన్ని రైతు సంఘాల నేతలు అడ్డుకోవడంతో రెజర్లు వెనుదిరిగారు. మాకు న్యాయం చేసేందుకు 5 రోజులు డెడ్లైన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరారు. రెజర్లకు న్యాయం చేయాలని జూన్ 11 తేదీన దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని రైతు సంఘం నిర్ణయించారు. 4, 5 రోజుల్లో మరోమారు భేటీ కానున్నట్లు తెలిపారు. రెజ్లర్ల పోరాటానికి రైతు సంఘం మద్దతు తెలుపుతుందని వివరించారు.
మెడల్స్ నిమర్జనం చేయకుండానే వెనుతిరిగిన రెజ్లర్లు
0
258
Previous article
Latest Articles
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మంచిర్యాల..వరంగల్, హన్మకొండ, పెద్దపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలకు పైగా...
- Advertisement -
- Advertisement -


