స్వతంత్ర, వెబ్ డెస్క్: హరిద్వార్ నుంచి మెడల్స్ నిమర్జనం చేయకుండానే రెజ్లర్లు వెనుతిరిగారు. నిమర్జనాన్ని రైతు సంఘాల నేతలు అడ్డుకోవడంతో రెజర్లు వెనుదిరిగారు. మాకు న్యాయం చేసేందుకు 5 రోజులు డెడ్లైన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరారు. రెజర్లకు న్యాయం చేయాలని జూన్ 11 తేదీన దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని రైతు సంఘం నిర్ణయించారు. 4, 5 రోజుల్లో మరోమారు భేటీ కానున్నట్లు తెలిపారు. రెజ్లర్ల పోరాటానికి రైతు సంఘం మద్దతు తెలుపుతుందని వివరించారు.
మెడల్స్ నిమర్జనం చేయకుండానే వెనుతిరిగిన రెజ్లర్లు
0
296
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


