31.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

మెడల్స్ నిమర్జనం చేయకుండానే వెనుతిరిగిన రెజ్లర్లు

స్వతంత్ర, వెబ్ డెస్క్: హరిద్వార్ నుంచి మెడల్స్ నిమర్జనం చేయకుండానే రెజ్లర్లు వెనుతిరిగారు. నిమర్జనాన్ని రైతు సంఘాల నేతలు అడ్డుకోవడంతో రెజర్లు వెనుదిరిగారు. మాకు న్యాయం చేసేందుకు 5 రోజులు డెడ్లైన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరారు. రెజర్లకు న్యాయం చేయాలని జూన్ 11 తేదీన దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని రైతు సంఘం నిర్ణయించారు. 4, 5 రోజుల్లో మరోమారు భేటీ కానున్నట్లు తెలిపారు. రెజ్లర్ల పోరాటానికి రైతు సంఘం మద్దతు తెలుపుతుందని వివరించారు.

Latest Articles

JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ఈ రోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జెఇఇ) మెయిన్ 2025 సెషన్ 1 కోసం స్కోర్‌కార్డులను విడుదల చేసింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఫలితాలను యాక్సెస్ చేయడానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్