24.2 C
Hyderabad
Tuesday, January 13, 2026
spot_img

సిట్ రిపోర్టును అందజేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TSPSC Paper Leak |టీఎస్పిఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లీకేజీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని.. సిట్ సక్రమంగానే దర్యాప్తు జరుపుతోందని.. ఇప్పటివరకు తొమ్మిది మందిని అధికారులు అరెస్ట్ చేశారని ప్రభుత్వ తరపున ఏజీ ప్రసాద్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది.

Read Also: ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్