31.4 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

బ్రేకింగ్: ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని విజయవాడ(Vijayawada) పరిధిలో గల గొల్లపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు ఫణీంద్ర, సుధ, రాజేశ్వరిగా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Read Also: సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబానికి సీఎం ఆర్థిక సహాయం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్