33.5 C
Hyderabad
Saturday, April 19, 2025
spot_img

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోంది – కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. 14 నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. SLBC టన్నెల్‌లో 8మంది కార్మికులు చిక్కుకున్నా.. సీఎం రేవంత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు. నీరో చక్రవర్తి తరహాలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

SLBC ఘటన జరిగి 72 గంటలు గడిచినా… ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మాజీమంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సుంకిశాల రిటైనింగ వాల్‌ కూలిపోతే బీజేపీ స్పందించలేదని నిలదీశారు. పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు చేసినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.

Latest Articles

ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలపై పోరాటమే ‘డియర్ ఉమ’

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్