26.6 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

నవరాత్రుల సందర్భంగా తన భక్తిని చాటుకున్న ప్రధాని

నవరాత్రుల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దైవ భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది గర్భా నృత్యంపై ప్రధాని ఓ పాటను రాశారు. ఈ పాటను గాయని పూర్వా మంత్రి ఆలపించారు. తాజాగా ఆ సాంగ్‌కు చెందిన వీడియోను తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దుర్గామాతను సమర్పించిన ఆ గీతం అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ సాంగ్‌ వైరల్‌ అవుతోంది. మంగళకరమైన నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రజలు భిన్నరూపాల్లో జరుపుకుంటారని.. ప్రజలందరూ దుర్గామాత భక్తితో ఏకం అయ్యారని ప్రధాని మోదీ తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆ భక్తి పారవశ్యంతో దుర్గాదేవి శక్తి, కరుణకు నివాళిగా గర్భా గీతాన్ని రాసిట్లు ప్రధాని తెలిపారు. ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో మోదీ కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్