37.4 C
Hyderabad
Wednesday, April 30, 2025
spot_img

‘అవినాష్‌ను లొంగిపోమనండి’.. కర్నూలు ఎస్పీతో సీబీఐ చర్చలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కర్నూలు ఎస్పీతో చర్చలు జరుపుతున్నారు. ఎస్పీతో మాట్లాడుతూ.. అవినాష్‌ను లొంగిపోవాలని చెప్పాలంటూ ఎస్పీని కోరారు సీబీఐ అధికారులు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఎస్పీతో వారు చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు విచారణకు రావాలని అవినాష్ కు సీబీఐ నోటీసులు పంపగా… తాను విచారణకు రాలేనంటూ అధికారులకు లేఖ రాశారు అవినాష్‌. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

‘ముత్తయ్య’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్