20.7 C
Hyderabad
Wednesday, March 18, 2026
spot_img

సుప్రీం చారిత్రాత్మక తీర్పు

       సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చట్ట సభల్లో లంచం కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ , పార్లమెంటుల్లో లంచాలు తీసుకుని ప్రశ్నలు అడిగే ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కోవా ల్సిందేనని తీర్పు చెప్పింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్