సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చట్ట సభల్లో లంచం కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ , పార్లమెంటుల్లో లంచాలు తీసుకుని ప్రశ్నలు అడిగే ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కోవా ల్సిందేనని తీర్పు చెప్పింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని స్పష్టం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఏడుగురు సభ్యుల ధర్మాసనం.


