35.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన PSLV-C55

శ్రీహరికోటలో PSLV-C55 మొదటి దశ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ కు చెందిన 741కిలోల టిలియోస్-2తో పాటు 16 కిలోల లూమిలైట్-4 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు శాస్త్రవేత్తలు. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఇప్పటివరకు 424 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం ఉదయం 11.49గంటలకు ప్రారంభమై.. ఇవాళ మధ్యాహ్నం 2.19గంటలకు పూర్తి అయింది. మొత్తం 25గంటల 30నిమిషాల కౌంట్ డౌన్ ముగియడంతో PSLV-C55 ఉప్రగహం నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే ప్రయోగం విజయవతం కావాలని ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్