21.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

పెరుగుతున్న కరోనా కేసులు.. కట్టడిపై ప్రధాని మోదీ సమీక్ష

PM Modi |దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం కలవరం తెప్పిస్తోంది. కేసులు, మరణాలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ కరోనా ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. కాగా గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్‌ రాగా.. ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 7,026 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Read Also: ఇక నుంచి ఏప్రీ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్