38.7 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

విశాఖ సాగరతీరంలో నేవీ డే.. ఆకట్టుకున్న సాహస విన్యాసాలు

విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే సందర్భంగా భారత నౌకాదళ వాయువిభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చీఫ్‌ గెస్ట్‌ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ పాటవం, పరాక్రమం ప్రదర్శించారు. దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచూట్‌ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను అలరించారు

విశాఖ సాగరతీరంలో యుద్ధ విన్యాసాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, నౌకలు సందడి చేశాయి. ఉగ్రవాదుల నుంచి బందీలను రక్షించే యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అలాగే సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షించే విధానం ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సముద్రంలో బంకర్‌ పేలుళ్లు వంటివి ఆకట్టుకున్నాయి. నేవీ డే విన్యాసాలను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో సాగర తీరం జనసంద్రంగా మారింది.

 

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్