29.2 C
Hyderabad
Monday, May 29, 2023

Uttar Pradesh | కోడి కోసం వచ్చి.. పులి బోనులో ఇరుక్కున్నాడు

Uttar Pradesh | ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని బసెందువా గ్రామంలో సంచరిస్తున్న ఓ చిరుతపులిని బంధించేందుకు గ్రామంలో బోను ఏర్పాటుచేశారు. పులి కోసం ఎరగా కోడిని ఆ బోనులో ఉంచారు. అయితే బోనులో ఉంచిన కోడిని చోరి చేసేందుకు ఓ వ్యక్తి బోనులో దూరాడు. అంతే ఒక్కసారిగా బోను డోర్ మూసుకుపోయింది. దీంతో చేసేదేమి లేక బిక్కుబిక్కుమంటూ బోనులో ఉండిపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బోను డోర్ తెరిచి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

 Read Also: గుండెపోటుతో వధువు మృతి.. తర్వాత ఏం జరిగిదంటే?

Latest Articles

వీధి కుక్కల దాడితో మరో బాలుడు బలి

స్వతంత్ర వెబ్ డెస్క్: మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కాలంలో వీధి కుక్కలు ఒక రేంజిలో రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా అవి చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా దాడి చేస్తున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్