13.7 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

హైదరాబాద్ బయల్దేరిన ఎంపీ అవినాష్ రెడ్డి

MP Avinash Reddy | కడప జిల్లా పులివెందులలోని బాకరాపురం నుంచి హైదరాబాద్ బయల్దేరారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఆదివారం నోటీసులు పంపింది సీబీఐ. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో నిన్న(ఆదివారం) అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించి సీబీఐ అరెస్టు చేసి… ఆపై 14 రోజుల రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్