18.7 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

సీఎం రేవంత్‌రెడ్డిపై మోత్కుపల్లి నరసింహులు ఆగ్రహం

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అహంకారం, అసమర్ధ నిర్ణయాల వల్లే రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపో యారని మోత్కు పల్లి నరసింహులు ఫైరయ్యారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లిందని రేవంత్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని మోత్కుపల్లి నిలదీశారు. ఇటీవలి వరకు ఎంపీగా కొనసాగిన మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జరుగుతున్నది పరిపాలన కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అన్నారు. తెలంగాణలో కీలకమైన మాదిగ సామాజికవర్గాన్ని పక్కన పెట్టారని ఆయన తప్పు పట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్