24.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో

విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్‌ షోలో నేతలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ ఆహ్వానించారు. మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యణ్‌ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రధాని మోదీ టూర్‌ నేపధ్యంలో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

మొత్తం రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.

Latest Articles

ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలు.. పట్టించుకోని ఆర్టీవో

హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు రోజురోజుకీ శృతి మించుతున్నాయి. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. పోనీ.. సర్వీస్‌ అన్నా సరిగా ఇస్తున్నారా.. అంటే అదీ లేదు. ఏదైనా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్