27.2 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి టీజీ భరత్

  గుజరాత్‌ను రోల్‌ మోడల్‌గా తీసుకుని ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు మంత్రి టీజీ భరత్. సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు . 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన బాధ్యత లు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీ స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉందని అన్నారు. అయితే స్పెషల్‌ స్టేటస్ కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్య మంత్రి చంద్రబాబును కోరనున్నట్టు తెలిపారు మరోవైపు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేష్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్