27.2 C
Hyderabad
Sunday, January 25, 2026
spot_img

కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

  చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసి బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, 5 కొత్త బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయని, 5 బస్సు లను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని, శాఖల్లో ఏదైనా అవినీతి జరిగితే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్