32.7 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్, స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. ఈ సందర్భంగా ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద గణేష్ నిమజ్జన వ్యర్ధాలను మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నామని, ఆ ఉత్సవాలు నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు. గణేష్ విగ్రహాలను ఏ జలాశయలు, చెరువుల్లో అయితే వేశమో ఆ వ్యర్ధాలను అక్కడి నుండి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువులలో నిమజ్జన వ్యర్ధాలను గణేష్ మండప నిర్వాహకులు తొలగించాలని కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్