29.1 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

6 గంటల్లోనే మిస్సింగ్ కేసును ఛేదించిన మహబూబాబాద్ పోలీసులు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ టౌన్ పోలీసులు బాలుర మిస్సింగ్ కేసును ఛేదించారు. మహబూబాబాద్‌లో శనివారం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు. దీంతో భయబ్రాంతులకు గురైన పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే దర్యాప్తును ముమ్మరంమ్ చేసిన పోలీసులు.. 5 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. 6 గంటల్లోపే పిల్లల ఆచూకీని ఖమ్మంలో కనిపెట్టారు. అనంతరం తల్లిదండ్రులకు పిల్లలను అప్పరించారు. తమ గోడు చెప్పగానేతక్షణమే స్పందించిన పోలీసులకు ఆ పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు.. పోలీసులసేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్