తెలంగాణలో వరద బీభత్సంపై కిషన్‌రెడ్డి ఆరా

తెలంగాణలో వరద బీభత్సంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఎక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పాడైందో దానిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోనే కాదు.. జిల్లాల్లోనూ ఈ నివేదిక తయారు చేయాలని పార్టీ శ్రేణులకు తెలిపారు కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలుసూచనలు చేశారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్