తెలంగాణలో వరద బీభత్సంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. ఎక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పాడైందో దానిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. హైదరాబాద్లోనే కాదు.. జిల్లాల్లోనూ ఈ నివేదిక తయారు చేయాలని పార్టీ శ్రేణులకు తెలిపారు కిషన్రెడ్డి. హైదరాబాద్లో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలుసూచనలు చేశారు.
తెలంగాణలో వరద బీభత్సంపై కిషన్రెడ్డి ఆరా
0
223
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


