రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సిల్వర్ డేల్ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన కాల్వలోకి వెళ్ళింది. ఈ ప్రమాదానికి స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అంటున్నారు. బస్సును డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణమని విద్యార్థులు తెలిపారు. చేవెళ్ల మండలంలోని పలు గ్రామాల నుంచి 60 మందికి పైగా విద్యార్థులను ఈ స్కూల్ బస్సులో తీసుకెళ్తున్నట్లు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం ప్రమాద స్థలానికి రావాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులను బుజ్జగించి పంపించారు.
కాల్వలోకి వెళ్లిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సిల్వర్ డేల్ స్కూల్ బస్సు
0
224
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


