28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

దోచుకోవడానికే జగన్ సీఎం అయ్యారు.. టీడీపీలో తన స్థానం ఇదే: Kanna

Kanna Lakshminarayana will join TDP on february 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకోవడానికే జగన్ సీఎం అయ్యారని మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. దోచుకున్న సంపదతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్ పేరు గడించారని ఎద్దేవా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా.. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో తన స్థానం ఏంటో అధినేత చంద్రబాబు నిర్థారిస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని.. ఏపీని బిహార్ కంటే దారుణంగా మార్చేశారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని.. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కు అంత నమ్మకముంటే ప్రతిపక్షాలను చూసి ఎందుకు భయపడుతున్నారని కన్నా ప్రశ్నించారు.

Read Also:

 

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్