25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

Kanipakam |చేతివాటం ప్రదర్శించిన కాణిపాకం ఆలయ నిత్యాన్నదాన సిబ్బంది

చిత్తూరు జిల్లా కాణిపాకం(Kanipakam) ఆలయం నిత్యాన్నదాన సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆలయ అన్నదానానికి సంభందించి నిత్యావసర వస్తువులు దొంగతనానికి గురైయ్యాయని ఆలయ అధికారులు గుర్తించారు. ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు ప్రధాన వంట మనుషులు, వారి సహాయకుల ఇళ్లల్లో ఆలయ నిత్యాన్నదాన వస్తువులు పట్టుబడ్డాయి. వారి వద్ద నుండి సుమారు 25 బస్తాల బియ్యం, రెండు బస్తాల కందిపప్పును ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులలోనైనా విడిచిపెట్టేది లేదంటున్నారు ఆలయ అధికారులు. వీరి ఇళ్లతో పాటుగా ఆలయ సిబ్బంది ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. 

Read Also: తిరుమలలో కలకలం రేపుతున్న నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్