27.7 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. 400 మంది పోలీసులతో భారీ భద్రత

Janasena Formation Day |మచిలీపట్నం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా జిల్లా ఎస్పీ జాషువా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 400 మంది పోలీసులు, మహిళా పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.జిల్లాలో సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. మంగళగిరిలో బైక్ ర్యాలీలు నిషేదించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎస్పీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అందుబాటులో రెండు అంబులెన్స్‌లు, రెండు ఫైరింజన్లు ఉంచారు. ఈ మేరకు ఎస్పీ జాషువా మాట్లాడుతూ.. ‘ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రశాంతంగా సభ జరుపుకోవాలి.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు’ అని తెలిపారు.

Read Also: తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు
Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

ప్రేమకథల్లో కొత్త కథగా ‘మన ఇద్దరి ప్రేమ కథ’

ఈ శుక్రవారం అర డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఇక్బాల్ దర్శకత్వం వహించిన 'మన ఇద్దరి ప్రేమ కథ'. తనే హీరోగా నటించి, దర్శకత్వం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్